Chapter 7

1 తోస్తే బోలమేల ఇసుబోలోకి భయో హోర్ పితావు సునో అపణపూర్విక్ అబ్రాహాము హరరమే 2 రాహేనేకేమిలే మిస్పాఠాణీయమేతే మహిమకే ప్రభువు ఇస్కో ప్రత్యక్ష హువా 3 తూ దేశకో హోర్తెరుప్రజాకో చోడక జాఏయ్ నెతుజే ద్ధికేత వపెజయ్ఐసా భతయా. 4 తభూసమే కలదేకాదేశమే చూడాక్ హారామే నివస్తా ఉస్కపిత్థ ధూజనీకెవల్ వాహపర్సే హంఅభి నివాస్కరే ఇస్సాదేశమే నివాస్కర్న్కలై ప్రభునే ఇస్కో భులయా ఒఐస్మే ఇష్క్ పైరదళియేజాయ్ నహిదీయాకి. 5 స్వస్థకిస్తాల్ నహిధేయ శాంతే సౌత్స్కక్డ ఒస్కో సాజ్న్తానహితత ఓస్కో ఇస్కీ బాత్మే ఉస్కీసంతకీబాధేంఏ కర్క్స్దేతబోలేమే ప్రజభూమేవఘంకీయా. ఆవైఎస్ 6 గ్గపరం ప్రభునే ఒస్కు సంతానం పర్ దేశ్న్మే కుచ్చిదేంట్రా భోదేశ్కే హుంకో 400 సాల్ భానిస్కార్ రూప్ ప్రజావుకో కష్ట కర్రెతే భోలోజేభతయా హేయణహో. 7 భానిస్కార్ ఱేహెధినేహాసమే ఒసుదేశ్కు మెశిక్షిక బాత్ వన్ హులాగుహరే భరక్ ఓస్తుతలమే ఒస్కో హర్రకార్తెబోలో ప్రభుజినే బాథాయ. 8 కొనేనే అబ్రాహాముకో సున్నతి క ఒచంకీయా ఒసనే ఇసాక్ పీఠక్ ఒక అత్థిమ్ వన్ సున్నతికరే ఇసాక్ యాకోబును ,యప్పనూబరాజేం గొట్టరాప్పుత్ర బరాజేం పుత్ర హుంకో సున్నతికరే. 9 ఆ గోత్రకర్తలు వేసనముతో యేసేబును ఐగుప్తులోనికి అమ్మేశారు కాని, దేవుడు అతనికి తోడుగా ఉండి అతని బాధలన్నింటిలో నుండి యేసేబును తప్పించాడు. 10 ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయాను జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఫరో ఐగుప్తు మీద తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు. 11 ఆ తరువాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా అతి తీవ్రమైన కరువూ, పెద్ద బాధలూ వచ్చాయి. కాబట్టి మన తల్లిదండ్రులకు ఆహారం దొరకడం లేదు. 12 ఐగుప్తులో తిండి గింజలు ఉన్నాయని యాకోబు కనుక్కొని మన ఆ ప్రదేశానికి మొట్ట మొదటి సారిగా పంపాడు. 13 వాళ్ళు రెండవసారి అక్కడికి వచ్చినపుడు ఏసేబు అతని అన్నదమ్ములకు తనకు తానే తెలియచేసుకున్నాడు. అప్పుడు ఏసేబు కుటుంబo గురించి ఫరోకు అప్పుడు తెలిసింది. 14 ఏసేబు అతని తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వాళ్ళు మొత్తం 75 మంది ఉన్నారు. యాకోబు ఐగుప్తులోనికి వెళ్ళాడు. 15 అతను మన తల్లితండ్రులు అక్కడే చనిపోయినారు. వాళ్ళను షేకెము అనే ఊరికి తెచ్చినాడు. 16 సంతతి దగ్గర అబ్రాహాము ధర ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు. 17 అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో బహు బహుగా అభివృద్ధి చెందారు. 18 వ్చివరికి ఏసేబును గూర్చి తెలియని మరొక రాజు ఐ గుప్తులో నుండి అధికారం వచ్చేవరకూ ఆ విధంగా జరిగింది. 19 ఆ రాజు మన జాతి ప్రజలను మోసగించి, వాళ్ళకు పుట్టిన పిల్లలను బ్రతకుండా వారిని బయట పడేసేలా మన పూర్వికులను పట్టి పీడించాడు. 20 ఆ రోజుల్లో మోషే జన్మించాడు. అతను చాలా అందగాడు. తన పితరుడు ఇంట్లో మూడు నెలల పాటు అక్కడే పెరిగినాడు. 21 బయట పారేస్టే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని తన కుమారునిగా తానే పెంచుకున్నది. 22 మోషే ఐగుప్తీయుల అన్నీ విద్యలు నేర్చుకొని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. 23 మోషేకు దాదాపు నలభై ఏళ్ల వయసు వున్నప్పుడు ఇశ్రాయేలు అయినా అతని సొంత ప్రజలను చూడాలని తనకు తానే నిర్ణయించుకున్నాడు. 24 అప్పుడు వారిలో ఒక అతను అన్యాయానికి గురి కావడం చూసి, అతడిని రక్షించి అతని ప్రక్కన ఒక ఐగుప్తు వాడిని చంపి ప్రతీకారం చేశాడు. 25 తన ద్వారా అతని ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే ఆ విషయాన్ని వారు గ్రహిస్తారని అతను అనుకున్నాడు కాని వారిలో ఎ ఒక్కడు కూడా గ్రహించలేకపోయినారు. 26 ఆ మరుసటి రోజు ఇద్దరు పొట్లాడుతుంటే అతను వాళ్ళను చూసి 'అయ్యాలారా మీరూ సోదరులు. మీరు ఎందుకు ఒకరికి ఒకరు అన్యాయం చేసుకున్నారు అని వాళ్ళకి సర్దిచెప్పాలని చూశాడు. 27 అయితే వాళ్ళ పొరుగువాడికి అన్యాయం చేసిన వాడు 'మామీదా అధికారిగా' న్యాయ నిర్ణేతగా నిన్ను ఎవరు నిర్ణయంచారు? 28 నిన్న ఐగుప్తు వాడిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకొంటున్నావ?' అని అతని బయటకు గెంటేశాడు. 29 మోషే ఆ మాట విని పారిపోయి మిధ్యాను అనే దేశంలో ఉంటూ, ఆ దేశంలోనే ఇద్దరు కుమారులను కన్నాడు. 30 నలభై ఏళ్ళు అయిన తరువాత సినాయి పర్వాత అరణ్యములో, అక్కడ ఒక చోట మండుతున్న పొద లోని అగ్నిమంటల్లో అతని కళ్ళకు దేవదూత కనిపించాడు. 31 మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశర్యాపడిపోయి ఆ విషయాన్ని స్పష్టముగా అతనిని చూచుటకు దగ్గరకు వచ్చినపుడు ' 32 నేను ని పూర్వీకుల దేవున్ని ఇస్సాకు యాకోబు అబ్రాహాముల దేవుణ్ణి' అన్నా ప్రభువు మాట అతనికి వినపడింది. మోషే గజ గజ వణుకుతూ అటువైపు చూడడానికి కూడా సహించలేక పోయినాడు. 33 ప్రభువు మోషేతో ఈ విధంగా అన్నాడు. ' నీవు వేసుకున్న చెప్పులు తీసివెయ్యి. నీవు నిలుచున్న చోటు చాలా పవిత్రమైన స్థలం. 34 ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల యాతన చూశా ను.వాళ్ళ మూలుగులు విన్నాను. వాళ్ళను విడిపించడానికి నేను కిందకు దిగివచ్చినాను. నువ్వు రా ఇ,సరప్పుడు నేను నిన్ను ఐగుప్తునకు పంపుతాను.' 35 'మాపై నువ్వు అధికారిగా, న్యాయనిర్ణతేగా నియమించినవాడు ఎవరు అని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి ఆ పోద లో కనిపించిన దూత ద్వారా దేవుడు ఆధికారిగా విమోచకునిగా అతనును నియమించి పంపాడు. 36 మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రములో, అరణ్యంలోనలబై యేళ్లుగా ఎన్నో అద్భుతాలను మహత్యాకార్యాలను చూచక క్రియలనూ వారిని ఐగుప్తు నుండి తోడుకొని తన వెంట తీసుకొని వచ్చాడు. ' 37 నా లాంటి ప్రవక్తను దేవుడు మీ అన్నదమ్ములలో ప్రవసించేలా చేస్తాడు' ఆ విషయాన్ని ఇశ్రాయేలులకు చెప్పింది ఈ మోషేనేమా 38 సినాయి అనే ఒక పర్వతం మీద మోషేతో మాట్లాడిన ధూతతోను మన పూర్వికులతోను అరణ్యంలో సంఘములో ఉన్నది మనకు ఇవ్వడానికి జీవవాక్యాలను తీసుకొన్నది ఇతనే. ఇశ్రాయేలులు అపనమ్మకంతో ఉన్నారు. 39 మన పూర్వికులు లోబడకుండా ఇతడినే తిరస్కరించి, తమ మనస్సులలో తిరిగి ఐగుప్తునకు వెళ్లిపోదామనుకొన్నారు. 40 అప్పుడు వారు ' మా ముందర నడిసే దేవుళ్ళను నీవు మాకు ఏర్పాటు చేయి. ఐగుప్తు దేశంనుండి మమ్ములను తీసుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు అని అ హరోనుతో అన్నారు. 41 ఆ రోజుల్లో వాళ్ళు ఒక దూడను చేసుకొని ఆ బలిని అర్పించి, వాళ్ళు చేసిన క్రియలో వారు ఆనందించారు. 42 అందుకు దేవుడు ఆకాశ సమహుహాలను పూజలు చేయడానికి వారిని విడిపించాడు. ప్రవక్తల బైబిల్లో రాసి ఉన్నట్టుగా 'ఇశ్రాయేలులారా, నలబై యేళ్ళు మీరు అరణ్యంలో విధించిన పశువులనూ, బాలలనూ నాకు అర్పించారా?. 43 మీరు మోలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడు నక్షత్రాన్నీ పూజించడానికి మీరు చేసుకున్న ప్రతిమలము మోసుకుపోయారు. కాబట్టి బబులోను అనే వ్యక్తి అవతలికి మిమ్మలిని తీసుకుపోతాను.' 44 అతను చూసిన నమూనా చొప్పునక్ష్యపు గుడారం చేయాలని మోషతో దేవుడు మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన తల్లిదండ్రుల దగ్గర ఉంది. 45 మన పూర్వికులు దానిని తీసుకొని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన రాజ్యాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యొహోషువతో కూడా ఈ దేశంలోకి దానిని తెచ్చారు. అది దావీదుకాలం కొరకు ఉంది. 46 దేవుని అనుగ్రహం దావీదు పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు. 47 కాని మందిరం కట్టించింది సోలోమోను. 48 అయితే, సర్వోన్నతుడు ప్రజల చేతులతో చేసిన ఇళ్ళల్లో నివసించడు. ప్రవక్త చెప్పినట్టుగా 49 'ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈరు నా కోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది?. 50 ఇవన్ని నా చేతిపనులు కావా? ఈ ప్రభువు అడుగుతున్నాడు.ఆనాటి ప్రజలు పాపం 51 మీరు మెడ వంచనివారూ, మనస్సులలో చెవులలో సున్నతి లేనివారు. మీరు కూడా మీ పూర్వికుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు పరిశుద్దాత్మను ఎదురుస్తున్నారు. 52 మీ పూర్వికులను ఏ ప్రవక్తను హింసిచకుండా ఉన్నారు? ఆ నీతి మంతుని రాకను గూర్చి ముందే తెలియచేసిన వారిని చంపేశారు. ఆయన్ని కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. 53 దూతలు అందిచిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దానిని మీరే పాటించలేదు '' అని చెప్పాడు. 54 మహాసభనారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తేఫనును చూసి వాళ్ళు పళ్ళు కొరికారు. 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సుని చూశాడు.దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56 ''ఆకాశం తెరచుకోవడం, మనుష్యకుమారుడు దేవుని కుడిపక్క నిలచి ఉండడం చూస్తున్నాను'' అని పలికాడు. 57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసికొని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్లతో కొట్టారు. 58 సాక్షులు పౌల్ అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. 59 వారు స్తేఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును సంబోధిస్తూ ''యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకొమ'' ని చెప్పాడు. 60 అతడు మోకరించి ''ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దని''ని గొంతెతి పలికాడు.ఈ మాట పలికి కన్ను మూశాడు. పౌలు అతని చావుకు సమ్మతించాడు.