అధ్య్యాయి 28

1 మేము తప్పించుకున్న తరువాత ఆ ద్విపం మేలితి అని మాకు తెలిసింది. 2 అన గరుకులేన అక్కడ ప్రజలు మాకు చేసిన పరిచర్యలు అన్ని ఎన్ని కాదు . అప్పుడు వర్షం కుడుస్తూ చలిగా ఉండడంతో వారు రాజబెట్టి మా అందరి చేర్చుకున్న. 3 ఏఅప్పుడు పాలు నిప్పులు మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి వెళ్లి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. 4 ఆ ప్రజలు ఆ పామును అతని చెయ్యి మీద వేలాడటం చూసి ,'ఈ మనిషి తప్పకుండా అంతకుడే ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్న ప్పటికీ న్యాయం మాత్రం అతన్ని బ్రతకనియదాని తమలో తాను చెప్పుకున్నాడు. 5 పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హాని పొందలేదు 6 . వారైతే అయన శరిరింమంత వాచ్చిపోవడాపో అతడు అకస్మాత్తుగా పది చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత ఏ హాని కలగపోవడం చూసి తమ అభిప్రాయం మార్చికొని , ఇతాగాడు దేవుడే' అని చెప్పసాగారు. 7 పోప్లి అనేవాడు ఆ ద్విపంలో ముఖ్యడు. అతనకి ఆ ప్రాంతంలో భూములున్నాయ. అతడు మమ్మల్ని చేర్చికని మూడు రోజులు స్నేహహవంతో అతిథ్యమిచాడు. పోప్లి తండ్రికి స్వస్ధత 8 ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలు చేత దగ్గరకు వేళ్లి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్కేస్దపరిచాడు. 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్ధత పొందుతారు. 10 వారి అనేక సత్కారాలు మాకు మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఒడిలో ఉంచారు. 11 అశ్విని చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియా పట్టణం ఒడ ఒకటి ఆ ద్విపం చేలికాలమంత నిలిచి ఉంది . మూడు నెలలు అక్కడున్నా తరువాత ఆ ఒడ ఎక్కి బయలుదేరి. 12 సురుకూస్తే నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నం. 13 అక్కనుండి తిరిగి రేగియూ వచ్చి ఒక రోజూ దక్షణపు గాలి విసరడంతో మరునాడు పోతియోలికి వచ్చాం. 14 అక్కడ సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఎడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. 15 అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట, వరకు మూడు సత్రాలపేట వరకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు.పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి దైర్యం తెచ్చుకున్నాడు 16 మేము రోమ్ వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండదానికి అనుమతి పొందాడు. 17 మూడు రోజులు తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరకు పిలిపించారు. వారు వచ్చిన్నాప్పుడు''సోదరులారా, నేను మన ప్రజలకు, పూర్వికులు ఆచరాలకు వ్యతిరేకంగా ఏదీ చేయకపోయిన, యెరూషలేములో నను రొమీయుల చేతికి అప్పగించారు. 18 వారు ననువిచారించి నాలో మరణానికి తగిన కారణం ఏది లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని 19 యూదులు అభ్యంతరం చేప్పడం వలన నేను ' కైసరు ఎదుట చెప్పుకుంటాను అనవలసి వచ్చింది. నా స్వజనం నేరం మోపాలని అభిప్రాయం కాదు. 20 ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని వినిపించాను.ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తిం ఈ గోలుసులతో నన్ను బందించి ఉంచ్చారు. '' అని వారితో చేప్పడు. 21 అందుకు వారు ''యూదయ నుండి మీ గురించి మాకేమి ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదురులలో ఒక్కడేనా మీ గురించి చెడ్డ సంగత ఏదీ మాకు తెలియలేదు. ఎవరు చెప్పుకోలేదు కూడా. 22 అయన ఏ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్ల అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు'' అన్ని జవాబులిచ్చారు. 23 అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి అతడున్న చోటికి చాలా మంది వచ్చారు . ఉదయమ నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ , మోషే ధర్మశాస్త్రంతోనుండి. 24 అతడు చేప్పిన్న సంగతలు కొందరు నమ్మరు కొందరు నమ్మలేదు. 25 ఆమాసారీబనడబారివారు కన్నులుత్తవారిలో భేదాభిప్రయరాలు కలిగాయి. పౌల్ చివరిగా ఒక మాట చెప్పాడు. అదేమంటే . 26 వారితో వింటారు గాని అర్ధం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహిచుకోరు అని ఈ ప్రజలతో చెప్పండి., 27 ఈ ప్రజలు కన్నులరా చూసి ,చెవులారా విని , మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్ధత పొందకుండ వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏది వినిపించుకోరు, వారు కన్నులు మూసుకొని ఉన్నారు. పరుశుద్ధత్మ యెషయ్య ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరేందె. 28 కాబట్టి దేవుని వలన ఈ రక్షణ యూదేతురూ దగ్గరకు తరలి పోతున్నానని మీరు తెలుసుకుంటారు. 29 వారు దానిని అంగాకేరిస్తున్నా. ఈ మాటలు విని వారంత వెళ్లిపోయారు. 30 పౌల్ రెండు సంఫత్సరాలు పూర్తిగా తన అద్ధే యింటిలో ఇనివసించి తన దగ్గరకు వెళ్లి వారినందరిని ఆదరిస్తూ . 31 ఏ అటం కము లేకుండా పూర్ణ దేర్యం దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ , ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతలు భోధిస్తూ ఉన్నాడు.