Chapter 25

1 స్తూ అత్కరనికి వచ్చిబన మూడు రోజులకు కైసర నుండి ఎరుషాలేముకి వీల్లేడూ.అపుడు 2 ప్రధాన యాజకులు,యూదుల పెద్దలు, పౌలు మీద తమ పిర్యాదు సంగతి అతనికి తేలియజేశారు. 3 ''దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపిచండ''ని ఫేస్తును వారు కోరారు.ఎందుకు అంటే వారు అతన్ని దారిలో చంపడానికి కచ్చుకొని కాచుకొని ఉన్నారు. 4 అందుకు పేస్తూ ,''పౌలు కైసరియాలో ఖైదీగా ఉన్నాడు.నేను త్వరలో అక్కడికి వెళ్లబోతునన్ను 5 .కాబట్టి మిలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నెరమేదైనా మోపవచ్చు''అని జవాబిచ్చాడు 6 అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకుని రమ్మని 7 ఆజ్ఞాపించాడు.పౌలు వచ్చినపుడు యేరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలబడి,ఎన్నో తీవ్రనేరాలు మోపారు గాని వాటిని రుజువు 8 చేయలేకపోయారు.పౌలు యూదుల ధర్మశాస్త్రఎం గూర్చి గాని ,దేవాలయం గూర్చి గాని,కైసరును గూర్చి గాని నేనె తప్పు చేయలేద''ని జవాబు చెప్పాడు. 9 అయితే పేస్తు యూదుల చేత మంచివాడాని అనిపించుకోవాలని ''యేరుషాలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణను తేలుసుకోడానికి నీకు ఇష్టమేనా? అని పౌలును అడిగాడు .''సిజరు ఎదుటనే 10 చెప్పుకుంటాను''అందుకు పౌలు,''కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను.నన్ను విమర్శించవలసిన స్థలమిదే, యూదులాకు నేను ఏ అన్యాయము చేయలేదని మీకు బాగా తెలుసు. 11 నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి బయపడను.వీరు నా మీద మోపుతున్న నేరాల్లో ఏది నిజం కానప్పుడు నన్ను వారికి అప్పగించదానికి వీలు లేదు.నేను కైసరూ ముందే చెప్పుకుంటాను' అన్నాడు 12 అప్పుడు పేస్తు తన సలహాధరలతో ఆలోచించి,''కైసర ముందే చెప్పుకుంటాను అని అన్నావు కదా,కైసర దగ్గరికి పంపిస్తాను'' అని జవాబుఇచ్చాడు. 13 ఆ తరువాత కొన్నిరోజులకు అగ్రిప్పా రాజు,బేరనికే ,పేస్తును దర్శించడానికి కైసరాయ 14 వచ్చారు.వారు అక్కడ చాలా రోజులు ఉన్న తరువాత ,పేస్తు పౌలు గురించి రాజుకి ఇలా చేప్పుడు.ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీనా దగ్గర ఉన్నాడు.నేను 15 యెరూషలేములో ఉన్నపుడు ప్రధాన యాజకులు,యూదుల పెద్దలు అతని మీద అతన్ని శిక్షించమని 16 కోరారు.అందుకు నేను' నేరం ఎవరి మీద మోపరో ఆ వ్యక్తీ నేరం మోపిన వారికి ముకముకిగా వచ్చితన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి ఏ వ్యక్తికి తీర్పు తీర్చడం రొమానుల ఆచారం కాదు అని జావాబిచ్ఛాను. 17 వారు అక్కడికి వచ్చినపుడు నేను అలస్యమేమి చేయకుండా,మారుణదే న్యాయపీఠం మీద కూర్చొని అవ్యక్తిని తీస్కొరమని ఆ జ్ఞపిచను.అయితే 18 నేరం మోపిన వారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు. 19 కానీ మీ మతం గూర్చి చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనపడింది.ఆ 20 యేసు బతికే ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు.నెనులాటి వదల విషయం ఏ విధం గా వివారించాలో తోచక, యెరూషలేము వెళ్లి అక్కడ వీటిని గూర్చివిచారించడం అతనికి ఇష్టమోవ్తుందేమో అడిగాను. 21 అయితే పౌలు,చక్రవక్తి ముందు తనను నిలబెట్టాలని చెప్పడం చేత నేను అతన్ని కైసర దెగ్గరికి పంపించే వరకు క్వాలిలో ఉంచమని ఆజ్ఞాపించెను.''అందుకు 22 అగ్రిప్ప''ఆ వ్యక్తి చెప్పుకునేది నాక్కూడా వినాలని ఉంది''అన్నాడు దానికి పేస్తు'' రేపు వినవచ్చు ''అని చెప్పాడు 23 మరునాడు అగ్రిప్ప, బెర్నికే ఎంతో ఆడంబరంగా వచ్చి,సైనికధిపతులతో,పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత పేస్తు ఆజ్ఞపై పౌలు ను 24 తీసుకువచ్చారు.అప్పుడు పేస్తు ,అగ్రిప్ప రాజా ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా మీరు ఈ వ్యక్తి న్నీ చూస్తున్నారు గాదా .యెరూషలేములోను ఇక్కడ యూదులంతా విడు ఇక మీదట బ్రతకాకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరెకంగా నాకు మనివి చేసుకున్నారు. 25 ఇతడు మరణానికి తగిన పని ఏది చేయలేదని నేను గ్రహించాను.కానీ ఇతడు చక్రవతి ముందు చెప్పుకుంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చఎంచను .కానీ 26 ఇతని గూర్చి మన చక్రవతికి రాయడానికి నాకు సరియైన కారణం ఏమి కనపడటం లేదు.కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమన్నా దోరకొచ్చని మీ అందరి ముందుకు మరి ముఖ్యముగా అగ్రిప్ప రాజా ,మీ ముందుకు ఇతన్ని రప్పించను. 27 మీద మోపిన నేరాలను విచారించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉదేశం'' అని వారితో చెప్పాడు.